Breaking News

అమృత్ సర్

మూడు ఫ్లయిట్స్ మారి.. రెండు గంటలు డ్రైవ్ చేసి..

మూడు ఫ్లయిట్స్ మారి.. రెండు గంటలు డ్రైవ్ చేసి..

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కానీ గ్రౌండ్‌ వెలుపలా తన వాళ్ల కోసం ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటాడంటా. ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా కచ్చితంగా వెళ్లి తీరుతాడట. తన పెళ్లి సందర్భంగా ధోనీ చేసిన రిస్క్ గురించి టీమిండియా సహచరుడు మన్‌ దీప్‌ సింగ్‌ వెల్లడించాడు.గడ్డకట్టే చలిలో విపరీతమైన పొగమంచులో మూడు ఫ్లయిట్స్‌ మారి.. రెండు గంటలు డ్రైవింగ్‌ చేసి తన […]

Read More