సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్యలకు పోలీసులు అత్యుత్సాహంతో అమాయక యువకుడిపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ కాలనీలో మతిస్థిమితం లేని ఇద్దరు సంచరిస్తూ ఒంటరిగా ఆరుబయట ఉన్నవారిని రాళ్లతో, మద్యం సీసాలతో గాయపరుస్తున్నారని కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కానీ అదే కాలనీలో రాత్రివేళలో తిరుగుతూ కాలనీవాసులను గాయపరుస్తున్న మతిస్థిమితం లేని వారిపై దాడిచేశాడని సోషల్ మీడియాలో […]