సామాజికసారథి, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్టంలో అన్ని ఆర్వోబీలకు కేంద్రం నిధులు వందశాతం ఇస్తే సీఎం కేసీఆర్ మాత్రం అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అనేక సంక్షేమ పథకాల్లో తమ ఫొటోలు పెట్టుకొని ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. సోమవారం మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ జాతీయ రహదారి అప్పన్నపల్లిలో జరుగుతున్న ఆర్వోబీ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ […]