Breaking News

మొక్క నాటి ఎమ్మెల్సీకి విషెస్​

మొక్క నాటి ఎమ్మెల్సీకి విషెస్​

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాశ్​ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్ తన నివాసంలో మొక్కనాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలపాలని పిలుపు ఇవ్వడంతో మొక్కలను నాటినట్లు తెలిపారు.