![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/seethakka-dddd.jpg?fit=509%2C809&ssl=1)
సారథిన్యూస్, ములుగు: మొక్కలతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఆమె ములుగు జిల్లాలోని తన జగ్గన్నపేటలో తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వెంకన్న, రామచందర్, ముతయ్య భూషన్ తదితరులు పాల్గొన్నారు.