![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/TRS-LADY-LEADER.jpg?fit=741%2C411&ssl=1)
సారథిన్యూస్, గంగాధర: తన పుట్టినరోజు నాడు వికలాంగులకు బస్పాస్లు అందించి ఓ మహిళా నేత ఔదార్యాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు రోజా తన పుట్టిన రోజున సొంతఖర్చులతో వికలాంగులకు ఉచిత బస్పాసులు అందజేశారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వికలాంగులకు బస్పాసులను అందించారు.