Breaking News

మహిళా నేత ఔదార్యం

సారథిన్యూస్, గంగాధర: తన పుట్టినరోజు నాడు వికలాంగులకు బస్​పాస్​లు అందించి ఓ మహిళా నేత ఔదార్యాన్ని చాటుకున్నారు. టీఆర్​ఎస్​ మహిళా నాయకురాలు రోజా తన పుట్టిన రోజున సొంతఖర్చులతో వికలాంగులకు ఉచిత బస్​పాసులు అందజేశారు. శనివారం కరీంనగర్​ జిల్లా గంగాధర మండల పరిషత్​ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ వికలాంగులకు బస్​పాసులను అందించారు.