![మంత్రి కేటీఆర్ను కలిసి సీపీ సజ్జనార్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/ktr-2.jpg?fit=677%2C300&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సైబరాబాద్సీపీ సజ్జనార్తో పాటు ఇతర పోలీసు అధికారులు సోమవారం ప్రగతిభవన్లో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 2020 వార్షిక రిపోర్టును సీపీ మంత్రి కేటీఆర్కు అందజేశారు.