Breaking News

నల్లగొండ జిల్లాలో 25 కొత్తకేసులు

సారథిన్యూస్​, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్​ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.
తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్​ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్​ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్​ వచ్చనవారిలో పోలీస్​, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.