Breaking News

నకిలీసీడ్స్ పట్టివేత

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్​ఫోర్స్​ సిబ్బంది భారీగా నకిలీ విత్తనాలు, నిషేధిత గ్లైపోసెట్ గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిట్టు తిరుమల్​, కుమార్​ అనే ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.