![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/nagababu-2.jpg?fit=1080%2C937&ssl=1)
- సినీనటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/nag2.jpg?resize=640%2C1021&ssl=1)
సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జనసేన నాయకుడు, ప్రముఖ సినీనటుడు నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ట్వీట్ చేశారు. టీడీపీ అభివృద్ధి అంతా టీవీలు, పేపర్లలోనే కనిపించిందని, వాస్తవానికి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి చాలా తక్కువని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తాయో? రావో? నేను చెప్పలేను కానీ టీడీపీ మాత్రం రాదని అందులో పేర్కొన్నారు.