![టీఆర్ఎస్ఆఫీసులు రెడీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/errabelli-2F-1.jpg?fit=630%2C437&ssl=1)
సారథి న్యూస్, జనగామ: టీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా ఆఫీసును పంచాయతీ రాజ్ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పరిశీలించారు. నెలరోజుల్లో మూడు ఆఫీసులను మంత్రి కేటీఆర్చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. భూపాలపల్లి, హన్మకొండ(వరంగల్) పార్టీ ఆఫీసు పనులు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు. పనులు మరింత నాణ్యవంతంగా ఉండాలని సూచించారు.