Breaking News

కరోనా అప్​డేట్స్​

28-06-2020

  • తెలంగాణలో కరోనా ఉగ్రరూపం,
  • ఆదివారం కొత్తగా 983 పాజిటివ్​కేసులు నమోదు,
  • మొత్తం 14,418కు చేరిన కేసుల సంఖ్య,
  • తాజాగా నలుగురు మృత్యువాత,
  • ఇప్పటి వరకు 247 మంది మృతి,
  • యాక్టివ్​కేసులు 9 వేలు,
  • జీహెచ్​ఎంసీ పరిధిలో 816,
  • రంగారెడ్డి జిల్లాలో 47,
  • మేడ్చల్ జిల్లాలో 29 కేసుల నిర్ధారణ.

27-06-2020

  • నంద్యాల ఎస్పీవై ఫ్యాక్టరీలో శనివారం గ్యాస్ లీక్,
  • ఒకరి మృతి.. పలువురికి అస్వస్థత,
  • సంఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ,
  • విశాఖపట్నం ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనను మరవకముందే కర్నూలు జిల్లా నంద్యాలలో మరో ఘటన,
  • ఎస్పీవై ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్‌ పైప్​లీకై బ్లాస్ట్‌ కావడంతో ఫ్యాక్టరీ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతి,
  • ఫ్యాక్టరీ నుంచి 15 రోజులుగా గ్యాస్‌ లీక్‌ అవుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు, కార్మికుల ఆరోపణ,
  • సంఘటన స్థలాన్నిపరిశీలించి కర్నూలు జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, ఎస్పీ కె.ఫకీరప్ప, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి, జేసీ రవిపట్టన్‌ శెట్టి, జేసీ-3 సయ్యద్‌ ఖాజామోహిద్దీన్‌ తదితరులు.

26-06-2020

  • తెలంగాణలో శుక్రవారం 985 కరోనా కేసులు,
  • ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్​ కేసులు, 12,349,
  • యాక్టివ్​ కేసులు 7436,
  • వ్యాధి పీడితుల్లో ఏడుగురి మృతి,
  • ఇప్పటివరకు చనిపోయినవారు 237 మంది,
  • జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 774 కేసులు,
  • రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు, మేడ్చల్ జిల్లాలో 53
  • వరంగల్​ అర్బన్​ జిల్లాలో 20 పాజిటివ్​ కేసులు నమోదు.

25-06-2020

  • తెలంగాణలో గురువారం ఒకేరోజు 920 కరోనా కేసులు,
  • ఇప్పటివరకు రాష్ట్రంలో 11వేలు దాటిన పాజిటివ్​కేసులు,
  • తాజాగా ఐదుగురి మృత్యువాత, దీంతో మరణాల సంఖ్య 230,
  • జీహెచ్​ఎంసీ పరిధిలో 737, రంగారెడ్డి జిల్లా నుంచి 86,
  • మేడ్చల్​జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 23 కేసుల చొప్పున నమోదు,
  • ప్రస్తుతం 6,446 యాక్టివ్​కేసులు.

24-06-2020

  • తెలంగాణలో 10వేల మార్క్​దాటిన కరోనా కేసులు,
  • బుధవారం ఒకేరోజు 891 మందికి పాజిటివ్​ గా నిర్ధారణ,
  • 10,444కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య,
  • నమోదైన కేసుల్లో 719 జీహెచ్ఎంసీ పరిధిలోవే,
  • అత్యధికంగా రంగారెడ్డి 86 , మేడ్చల్ 55,
  • తాజాగా, ఐదుగురు మృతి,
  • ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 225,
  • ప్రస్తుతం రాష్ట్రంలో 5,858 మందికి కరోనా చికిత్స.

23-06-2020

  • తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు,
  • కరోనాతో ముగ్గురు మృతి,
  • 9,553కి చేరిన కరోనా కేసుల సంఖ్య,
  • యాక్టివ్ కేసులు 5,109 ఉండగా, కోలుకున్నవారు 4,224 మంది,
  • 220కి చేరిన మొత్తం మరణాల సంఖ్య,
  • జీహెచ్​ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదు.

22-06-2020

  • తెలంగాణలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్‌ కేసులు,
  • ఏడుగురు మృతి, మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674,
  • మొత్తం మృతుల సంఖ్య 217,
  • ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్‌ కేసులు,
  • జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 కేసులు,
  • రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు, మేడ్చల్​ 16, సంగారెడ్డి 12 చొప్పున నమోదు.

21-06-2020

  • తెలంగాణలో కొత్తగా 730 కరోనా కేసులు,
  • మహమ్మారితో ఏడుగురు మృతి,
  • 7,802కు చేరిన కరోనా కేసుల సంఖ్య,
  • ఆదివారం 225 మంది డిశ్చార్జ్,
  • యాక్టివ్​ కేసులు 3,861,
  • కరోనా నుంచి కోలుకున్నవారు 3,731మంది,
  • జీహెచ్​ఎంసీ పరిధిలోనే 659 కేసులు.

20-06-2020

  • రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 కరోనా కేసులు,
  • ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృతి,
  • రాష్ట్రంలో 203 చేరిన కరోనా మృతులు,
  • రాష్ట్రంలో 7072 చేరిన కేసులు,
  • ఇప్పటివరకు 53,757 మందికి పరీక్షలు,
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 3,363 మంది బాధితులు,
  • జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు.

19-06-2020

  • తెలంగాణలో కొత్తగా 499 కరోనా పాజిటివ్ కేసులు,
  • ఇప్పటి వరకు 6,526 పాజిటివ్ కేసులు,
  • ఇప్పటివరకు మృతిచెందిన వారు 198 మంది,
  • వ్యాధి అనంతరం డిశ్చార్జ్ అయినవారు 3,352 మంది,
  • యాక్టివ్ కేసుల సంఖ్య 2,976.

18-06-2020

  • ఒకేరోజు 302 కేసులు,
  • తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు,
  • గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు,
  • కరోనాతో ముగ్గురు మృతి, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 కేసులు,
  • మొత్తం కేసుల సంఖ్య 6,027,
  • ఇప్పటి వరకు మృతుల సంఖ్య 195,
  • మేడ్చల్​ జిల్లాలో 10, రంగారెడ్డి జిల్లాలో 17 పాజిటివ్​ కేసులు.

16-06-2020

  • తెలంగాణ మంగళవారం కొత్తగా 213 కరోనా పాజిటివ్‌ కేసులు,
  • మహమ్మారి బారినపడి నలుగురు మృతి,
  • ఇప్పటివరకు 191 మంది చనిపోయారు,
  • ఇప్పటి మొత్తం కేసుల సంఖ్య 5,406,
  • చికిత్సపొందుతూ 3,027 మంది డిశ్చార్జ్​,
  • ప్రసుత్తం 2,188 యాక్టివ్‌ కేసులు,
  • కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా 165 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే,
  • జిల్లాల వారీగా అత్యధికంగా మెదక్‌ 13, కరీంనగర్‌ 6, మేడ్చల్‌లో 3 కేసులు నిర్ధారణ,
  • గ్రేటర్​ పరిధిలో 1600 కరోనా శాంపిల్స్​ సేకరణ.

15-06-2020

  • తెలంగాణలో సోమవారం కొత్తగా 219 కరోనా కేసులు నమోదు,
  • కొత్తగా 189 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే,
  • తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా ప్రబలిన వారి సంఖ్య 5,193,
  • తాజాగా ఇద్దరు మృతి.. ఇప్పటివరకు మొత్తం 187 మంది,
  • ప్రసుత్తం 2240 యాక్టివ్‌ కేసులు,
  • మెదక్ జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం,
  • కోవిడ్​ లక్షణాలతో ఓ వృద్ధుడి మృతి,
  • వెల్లడించిన అధికారులు,

14-06-2020

  • తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు,
  • ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,974 పాజిటివ్ కేసులు,
  • ఇప్పటివరకు 185 మంది మృత్యువాత,
  • ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ డిశ్చార్జ్ అయినవారు 2,377 మంది,
  • తెలంగాణలో 2,412కు చేరిన కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య,
  • జీహెచ్​ఎంసీ నుంచి అత్యధికంగా 195 కేసులు నమోదు,
  • మేడ్చల్​ జిల్లా నుంచి 10 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 8 కేసులు నమోదు,
  • సంగారెడ్డి జిల్లాలో ఐదు, మంచిర్యాలలో మూడు, వరంగల్​ అర్బన్​ జిల్లాలో రెండు, కామారెడ్డి జిల్లాలో రెండు, నిజామాబాద్​ జిల్లాలోరెండు, మహబూబ్​ నగర్​లో రెండు చొప్పున కేసులు నమోదు.

13-06-2020

  • తెలంగాణలో శనివారం 253 కరోనా పాజిటివ్ కేసులు,
  • 24 గంటల్లో 8 మంది మృతి,
  • ఇప్పటి వరకు రాష్ట్రంలో 182 మంది చనిపోయారు,
  • జీహెచ్​ఎంసీ పరిధిలో 179 కేసులు,
  • సంగారెడ్డి జిల్లా నుంచి 24 పాజిటివ్​ కేసులు, మేడ్చల్​ జిల్లా నుంచి 14 కేసులు,
  • రంగారెడ్డి జిల్లాల్లో 11.. అధిక సంఖ్యలో కేసులు నమోదు,
  • రాష్ట్రంలో పాజిటివ్​ కేసుల సంఖ్య 4737,
  • ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ 2,352 మంది డిశ్చార్జ్,
  • చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,203.

12-06-2020

  • తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి,
  • 24 గంటల్లో 9మంది మృతి,
  • ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 174,
  • శుక్రవారం ఒకేరోజు కొత్తగా 164 పాజిటివ్​ కేసులు,
  • జీహెచ్​ఎంసీ పరిధిలో 133 కేసులు పాజిటివ్,
  • రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,484.

11-06-2020

  • రాష్ట్రంలో గురువారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు,
  • ఇప్పటివరకు 4,320 పాజిటివ్ కేసులు,
  • ఇప్పటివరకు మృతిచెందిన వారు 165 మంది,
  • చికిత్స అనంతరం కోలుకున్నవారు 1993 మంది,
  • యాక్టివ్ కేసుల సంఖ్య 2162.

10-06-2020

  • వణికిస్తున్న కరోనా
  • తెలంగాణలో కొత్తగా 191 కరోనా కేసులు,
  • మేడ్చల్​ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్​ నగర్​ 4, జగిత్యాలలో 3, మెదక్​ 3, నాగర్​ కర్నూల్​ 2, కరీంనగర్​ జిల్లాల్లో 2 చొప్పున కేసుల నమోదు,
  • జీహెచ్​ఎంసీ పరిధిలో 143 కరోనా పాజిటివ్​ కేసులు,
  • ఇప్పటి వరకు 4,111 పాజిటివ్ కేసులు నమోదు,
  • ఇప్పటి దాకా చనిపోయిన వారి సంఖ్య 156 మంది,
  • 2138కి చేరిన యాక్టివ్​ కేసుల సంఖ్య,
  • చికిత్స అనంతరం కోలుకున్నవారు 1,817 మంది.

09-06-2020

  • ఆరుగురిని కబళించిన కరోనా,
  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి,
  • మంగళవారం కరోనాతో ఆరుగురు మృతి,
  • మొత్తంగా ఇప్పటివరకు 148 మంది ప్రాణాలు మృతి,
  • గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో 178 మందికి కరోనా నిర్ధారణ,
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదు,
  • రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్​ జిల్లాలో 10 నమోదు,
  • సంగారెడ్డి, మహబూబ్​ నగర్​, మెదక్​ జిల్లాల్లో రెండు చొప్పున, ఆసిఫాబాద్​, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్​ రూరల్​ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదు,
  • రాష్ట్రంలో 3,920కు చేరిన నమోదైన కేసుల సంఖ్య,
  • ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకున్న 1,742 మంది బాధితులు,
  • వివిధ ఆస్పత్రుల్లో 2,030 మందికి చికిత్స

08-06-2020

  • తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 92 కరోనా పాజిటివ్​ కేసులు,
  • మరో ఐదుగురు మహమ్మారి బారినపడి మృతి,
  • ఇప్పటి వరకు 3,745కు చేరిన కరోనా రోగుల సంఖ్య,
  • తెలంగాణ రాష్ట్రంలో మృతుల సంఖ్య 144,
  • 1866 మంది రోగులకు వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​,
  • సోమవారం 393 మంది కరోనా పాజిటివ్​ పేషెంట్లను క్వారంటైన్​కు తరలింపు,
  • 310 మందిని హోం క్వారంటైన్​, 83 మందిని అమీర్​పేట్​లోని ప్రకృతి చికిత్సాలయానికి తరలింపు, వెల్లడించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారావు,

07-06-2020

  • తెలంగాణలో ఆదివారం 154 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు,
  • అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధి నుంచే 132 పాజిటివ్​ కేసులు,
  • రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్​లో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, సిద్దిపేట, మహబూబాబాద్​, సంగారెడ్డి, నాగర్​కర్నూల్​, కరీంనగర్​ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదు,
  • రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 3,650,
  • ఆదివారం ఒకేరోజు 14 మంది మృతి,
  • ప్రస్తుతం 1,771 మంది కరోనా బాధితులకు ట్రీట్​మెంట్​.

06-06-2020

  • తెలంగాణలో శనివారం కొత్తగా 206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు,
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3496,
  • కొత్తగా వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో 152 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే..,
  • జిల్లాల వారీగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో ఐదు, యాదాద్రిలో ఐదు, మహబూబ్‌నగర్‌లో నాలుగు చొప్పున నమోదు,
  • ట్రీట్​మెంట్​ తీసుకుని నయం అయిన కరోనా కేసులు 1710,
  • కరోనాతో పోరాడి చనిపోయిన వారు 123 మంది,
  • ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్‌ కేసులు 1663.