![ఏపీలో మహిళల కోసం ఎన్నో పథకాలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/SV-2F.jpg?fit=677%2C446&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: రక్షాబంధన్ సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆయన మిఠాయిలు తినిపించారు. రక్షాబంధన్ సోదరిసోదరుల బంధాన్ని తెలియజేస్తుందన్నారు. సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భారతి, సుమలత, లలితమ్మ పాల్గొన్నారు.