Breaking News

ఉబికివచ్చిన పాతాళగంగ!

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్ర శివారులోని మల్కా చెరువు కొన్నేండ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండి అలుగెళ్లింది. దీంతో చెరువు కింద గల బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి ఇలా కేసింగ్ ల నుంచి నీళ్లు పైకి అస్తున్నాయ్. ఈ దృశ్యాన్ని చూసేందుకు పలువురు గ్రామస్థులు అక్కడికి వచ్చారు.