![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/harishfff-3.jpg?fit=900%2C450&ssl=1)
సారథి న్యూస్ హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొండాపూర్, సరూర్నగర్, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిసరాల్లో 50వేల కరోనాటెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యసిబ్బంది పరీక్షలు చేస్తున్నారు.