![అన్ని ఎగ్జామ్స్ వాయిదా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/exam-f2.jpg?fit=400%2C267&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా.. అన్ని ఎంట్రెన్స్ టెస్టులను అన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈ సెట్, పీజీసెట్, లాసెట్, పీజీఎల్సెట్, ఎడ్సెట్, పీఈసెట్అన్ని వాయిదాపడ్డాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించింది.