![అందుబాటు ధరలకే అమ్మండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/knl-mla.jpg?fit=677%2C348&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక కూరగాయల మార్కెట్ యార్డు ఆవరణను కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ సందర్శించారు. విక్రయదారుల బాధలుసాదకాలు తెలుసుకున్నారు. ప్రస్తుత సమయంలో ఎక్కువ ధరలకు అమ్మకుండా సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండేలా అమ్మాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.