సారథి న్యూస్, కోదాడ : సూర్యాపేట జిల్లా సాలార్జంగ్పేటకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. కానీ పరిస్థితి విషమించి సోమవారం ఆస్పత్రిలోనే చనిపోవడంతో అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో మునిసిపల్ కమిషనర్ ఆదేశానుసారం అధికారులు, సిబ్బంది సహాయంతో రాత్రి 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దండు శ్రీను , హెల్త్ అసిస్టెంట్ మేరిగ అశోక్, జవాన్లు సిబ్బంది పాల్గొన్నారు.
- July 28, 2020
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- DEATH
- KODADA
- కరోనా
- కోదాడ
- డెత్
- Comments Off on అంత్యక్రియలకు ఆమడదూరం