సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని చారకొండ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్స్ లో ఉన్న ముగ్గురికి కరోనా టెస్టులో నెగిటీవ్ వచ్చిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పాజిటీవ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులైన వారి రక్త నమూనాలను ఆదివారం హైదరాబాద్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించగా సోమవారం వచ్చిన రిపోర్ట్ లో నెగిటివ్ గా వచ్చిందని వెల్లడించారు. ఆ ముగ్గురిని 14 […]
క్వారంటైన్కు ఇద్దరి తరలింపు సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో కరోనా కలకలం చెలరేగింది. కూచిపూడి గ్రామస్తులతో బంధుత్వం కలిగిన ఓ వ్యక్తి హైదరాబాద్లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురికాగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చారు. అయితే ఆ ఎస్సైకి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో ఆయనను కలిసిన వారిపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని గరిడేగావ్ గ్రామాల్లో గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కరోనా వైరస్ రిపోర్ట్ పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. మరో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఈ నెల 10న వచ్చిన ఆయన ఖేడ్ లోని పలు గ్రామాల్లో తిరిగి బంధువులను కలిసినట్లు గుర్తించారు. వారిలో దాదాపు 30మంది […]
తెలంగాణలో 6 కరోనా కేసులు – 464 మంది డిశ్చార్జ్.. 552 మందికి చికిత్స – ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 1044 కరోనా కేసులు నమోదయ్యాయని, వారిలో చికిత్స అనంతరం 464 మందిని డిశ్చార్జ్ చేశామని, శుక్రవారం 22 మంది […]