సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన మంగలి వెంకయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.రెండు లక్షలు, పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన బొగ్గుల నాగమణికి రూ.ఐదులక్షల రైతు బీమా సహాయాన్ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనువాస్, జడ్పీటీసీ విజయ రామరాజు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సురేష్ గౌడ్, సర్పంచ్ ల ఫోరమ్ మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేణుగోపాల్ గౌడ్, పెద్దశంకరం పేట ఎంపీటీసీ సభ్యుడు సుబాష్ గౌడ్, పున్నయ్య, సాజిత్, చిమ్మమణయ్య పాల్గొన్నారు.
- February 28, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CM RELIEFFUND
- medak
- RYTHUBHEEMA
- TRS
- టీఆర్ఎస్
- మెదక్
- రైతుబీమా
- సీఎం రిలీఫ్ఫండ్
- Comments Off on రైతుబీమా, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత