![ఓటు వేసిన ప్రముఖులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/al222.jpg?fit=677%2C340&ssl=1)
సారథి న్యూస్, అలంపూర్: ఇటిక్యాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్కేంద్రంలో అలంపూర్ఎమ్మెల్యే డాక్టర్వీఎం అబ్రహం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇక్కడే మాజీ ఎంపీ మందా జగన్నాథం ఓటు వేశారు. మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానవపాడు పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పరిశీలించారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/alp111-1.jpg?resize=640%2C276&ssl=1)
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/alp33.jpg?resize=640%2C334&ssl=1)