Breaking News

బ్రేకింగ్​.. ఈటల 11,583+

ఈటల 11,583 +

సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10వ రౌండ్​లో బీజేపీ 506 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్​ముగిసే సరికి 5,637 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ​ఉన్నారు. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తయ్యాయి. 11వ రౌండ్​లో బీజేపీ 3,941(48,588), టీఆర్ఎస్ 4,308 (43324) ఓట్లు సాధించింది. ఇక 13వ రౌండ్​లో టీఆర్ఎస్ 2,971(49,945), బీజేపీ 4,836 (58,333 ) ఓట్లు సాధించింది. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ 8,388 ఆధిక్యంలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.14వ రౌండ్ లో బీజేపీ 9,452 ఆధిక్యంలో ఉంది. 15 రౌండ్​లో కమలం పార్టీ 2,149 ఆధిక్యం వచ్చింది. మొత్తంగా టీఆర్​ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​పై ఈటల రాజేందర్ 11,583 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.