![మహారాష్ట్రలో పోలీసులకు కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/CARONA-POLICEEEFF.jpg?fit=290%2C174&ssl=1)
ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పోలీస్శాఖలో 8,722 మందికి కరోనా సోకింది. ఇందులో 6,670 మంది పోలీసులు కోలుకోగా మరో 1,955 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 97 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్శాఖ అధికారులు చెప్పారు.