![1,357 గ్రాముల బంగారం పట్టివేత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/gold-2F-1.jpg?fit=677%2C407&ssl=1)
తిరువనంతపురం: షార్జా నుంచి అక్రమ పద్ధతిలో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన రూ.60.26 లక్షల విలువైన 1,357 గ్రాముల బంగారాన్ని కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.