Breaking News

సైకాలజిస్ట్​ అసోసియేషన్​ ఎన్నిక

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రామడుగు మండలం గోపాల్​రావుపేటకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఎజ్రా మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా రేష్మ, ప్రధాన కార్యదర్శిగా ఐలయ్య, సంయుక్త కార్యదర్శిగా అశోక్, సభ్యులుగా సదానందం, కుమార స్వామి తదితరులు ఎన్నికయ్యారు.