Breaking News

వేడుకలు వద్దు.. మొక్కలు నాటండి

వేడుకలు వద్దు

సారథి న్యూస్​, వరంగల్​: తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఆగస్టు 5న) ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు చేయవద్దని వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైతే ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటాలని సూచించారు. భారీగా గుమిగూడడం, కేక్​కట్​ చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టవద్దని కోరారు.