Breaking News

రాశీఖన్నా స్పెషల్​సాంగ్​

రాశీఖన్నా స్పెషల్​సాంగ్​

రమేశ్​వర్మ దర్శకత్వంలో రవితేజ నటించనున్న చిత్రంలో రాశీఖన్నా స్పెషల్​ సాంగ్​ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రాశీ ఓ రేంజ్​లో అందాలను ఆరబోయనున్నట్టు ఫిలింనగర్​ టాక్​. రవితేజ ‘క్రాక్​’ తర్వాత ఈ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్​ రోల్​ పోషిస్తుండగా నిధి అగర్వాల్​, నభా నటేష్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని కరోనా తగ్గాక విడుదల చేయాలనుకుంటున్నారు.