Breaking News

మొక్కలను పరిరక్షించాలి

మొక్కలు నాటడమే కాదు పరిరక్షించడం ముఖ్యం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల గోపాల్​రావుపేటలో మార్కెట్​ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్​ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్​ కమిటీ చైర్మన్​ గంట్ల వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.