![మొక్కలు నాటడమే కాదు పరిరక్షించడం ముఖ్యం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/RAVISHANKARRRR-MLA-TRS-HYDERABAS.jpg?fit=1017%2C741&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల గోపాల్రావుపేటలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.