![నల్లబెల్లం పట్టివేత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/JAGGERY.jpg?fit=1280%2C724&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో నల్లబెల్లం విక్రయిస్తున్నారనే సమాచారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.10 లక్షల విలువ చేసే 8,850 కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.