![‘ధరణి’సేవల పరిశీలన](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/BJPLY-2-2.jpg?fit=677%2C381&ssl=1)
సారథి న్యూస్, బిజినేపల్లి: రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ను సీఎం కె.చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. పోర్టల్ను తహసీల్దార్అంజిరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కురుమయ్య, పీఏసీఎస్చైర్మన్బాలరాజు గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మహేష్ రెడ్డి, మంగి విజయ్, బాలస్వామి, తిరుపతిరెడ్డి, పులిందర్ రెడ్డి పరిశీలించారు.