Breaking News

డీఎంహెచ్ వో గా చందూ నాయక్

డీఎంహెచ్ వో గా చందూ నాయక్

సారథి న్యూస్​ : జోగులాంబ గద్వాల జిల్లా  డీఎంహెచ్​వో( జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి)గా డాక్టర్ చందూ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డిలో పని చేసిన ఈయన జిల్లా ఇంచార్జీ డీఎంహెచ్​వోగా రావడం జరిగింది.