![కోవిడ్ వారియర్స్కు సన్మానం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KNL2F.jpg?fit=677%2C293&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కర్నూలు మెడికల్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. కోవిడ్ విపత్తు సమయంలో డాక్టర్లు మరియు స్టాఫ్ నర్సు, పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సేవలకు కొనియాడారు. డాక్టర్శైలజ, డాక్టర్ సురేఖ, డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ ఇందిర, డాక్టర్ రంగనాథ్, డాక్టర్ రోజారాణి సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్, మెడికల్కాలేజీ వైస్ ప్రిన్సిపల్డాక్టర్చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్శ్రీదేవి, డాక్టర్శంకర్ శర్మ పాల్గొన్నారు.