Breaking News

కోవిడ్​ వారియర్స్​కు సన్మానం

కోవిడ్​ వారియర్స్​కు సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కర్నూలు మెడికల్ ​కాలేజీలో ఘనంగా నిర్వహించారు. కోవిడ్ విపత్తు సమయంలో డాక్టర్లు మరియు స్టాఫ్ నర్సు, పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సేవలకు కొనియాడారు. డాక్టర్​శైలజ, డాక్టర్ ​సురేఖ, డాక్టర్ ​లక్ష్మీబాయి, డాక్టర్​ ఇందిర, డాక్టర్ ​రంగనాథ్, డాక్టర్​ రోజారాణి సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్ ​కాలేజీ ప్రిన్సిపల్ ​డాక్టర్​ పి.చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్​నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ​భగవాన్, మెడికల్​కాలేజీ వైస్ ప్రిన్సిపల్​డాక్టర్​చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్​శ్రీదేవి, డాక్టర్​శంకర్ శర్మ పాల్గొన్నారు.