Breaking News

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా

కేంద్రమంత్రి అమిత్‌ షాకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బారిన రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అమిత్‌ షా తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.