సారథి న్యూస్, తెలంగాణ: తెలంగాణలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదుతున్నాయి. శనివారం 1,850 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఇప్పటివరకు 22,312కు కేసులు చేశారు. 1,342 మంది ట్రీట్మెంట్అనంతరం డిశ్చార్జ్అయ్యారు. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 288 మంది మృతిచెందారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ నుంచి 1,572 కేసులు, జిల్లాల వారీగా.. రంగారెడ్డి 92, మేడ్చల్53, వరంగల్అర్బన్31, కరీంనగర్18, నిజామాబాద్17 చొప్పున కేసులు నమోదయ్యాయి.
- July 4, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- POSITIVE CASE
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కరోనా.. హైరానా