సారథిన్యూస్, రామడుగు: కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజమల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్డౌన్ ఎత్తివేయడంతోనే కరోనా విజృంభించిందని పేర్కొన్నారు. లాక్డౌన్ను పటిష్ఠంగా అమలుచేసి ఉపాధి కోల్పోయినవారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
- July 18, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- CM
- KCR
- TELANGANA
- కరోనా
- రామడుగు
- Comments Off on కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి