Breaking News

కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

సారథిన్యూస్, రామడుగు: కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు రాజమల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కరోనాను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్​డౌన్​ ఎత్తివేయడంతోనే కరోనా విజృంభించిందని పేర్కొన్నారు. లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలుచేసి ఉపాధి కోల్పోయినవారిని ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.