Breaking News

కరోనాతో ముగ్గురు మృతి

కరోనాతో ముగ్గురు మృతి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనా హెల్త్​ బులిటెన్​ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. కరోనాతో ఒకరోజే ముగ్గురు మృతిచెందగా, ఇప్పటి వరకు 28 చనిపోయినట్లు ప్రకటించింది.

తాజాగా 33 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్​ అయ్యారని, ఇప్పటి వరకు 442 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1038 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.