![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/ENCOUNTER-FF.jpg?fit=284%2C177&ssl=1)
శ్రీనగర్: కశ్మీర్లోని సొపోర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్కౌంటర్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కశ్మీర్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కరోనా మహమ్మారితో దేశం పోరాడుతున్న వేళ.. ఉగ్రమూకలు భారత్లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి.