Breaking News

ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని సొపోర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లో పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కరోనా మహమ్మారితో దేశం పోరాడుతున్న వేళ.. ఉగ్రమూకలు భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి.