Breaking News

ఆయుష్మాన్ హాస్పిటల్ పునఃప్రారంభం

ఆయుష్మాన్ హాస్పిటల్ పునఃప్రారంభం

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు జిల్లా పేద మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి గాయత్రి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సోమవారం కోవిడ్​19 ఆయుష్మాన్ హాస్పిటల్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రి హాస్పిటల్స్ ఎండీ ఎస్.జిలానీ, సోమిశెట్టి హరి, వైఎస్సార్​సీపీ నాయకులు రామయ్య, సురేందర్​రెడ్డి, రాజావిష్ణువర్ధన్​రెడ్డి, నాగరాజు యాదవ్, సీహెచ్ మద్దయ్య, కటారి సురేష్, ధనుంజయ ఆచారి పాల్గొన్నారు.