Breaking News

అన్ని ఎగ్జామ్స్​ వాయిదా

అన్ని ఎగ్జామ్స్​ వాయిదా

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా.. అన్ని ఎంట్రెన్స్ టెస్టులను అన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్​ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్​, పాలిసెట్​, ఐసెట్, ఈ సెట్, పీజీసెట్, లాసెట్​, పీజీఎల్​సెట్​, ఎడ్​సెట్​, పీఈసెట్​అన్ని వాయిదాపడ్డాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించింది.