సారథిన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్తగా ఓ ఐరన్ బ్రిడ్జిని పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రుల తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ ఐరన్ దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కార్పొరేటర్ కవితారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
- June 19, 2020
- Archive
- హైదరాబాద్
- IRON BRIDGE
- MINISTERS
- PANJA GUTTA
- TALASANI
- ఐరన్ బ్రిడ్జి
- పంజాగుట్ట
- Comments Off on హైదరాబాద్లో మరో ఐరన్ బ్రిడ్జి