![రాజస్థాన్టార్గెట్175](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/shubman.jpg?fit=677%2C471&ssl=1)
దుబాయ్: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కు కొల్కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగుల టార్గెట్ను విధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. ఓపెనర్ శుభ్మన్ గిల్47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్), అండ్రు రస్సెస్24(14 బంతుల్లో మూడు సిక్స్లు), ఇయాన్ మోర్గాన్30(20 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్స్లు), పాటికమిన్స్12, కమలేస్నగర్ కోటి 8 పరుగుల చొప్పున 174 పరుగులు చేశారు. ఇక రాజస్థాన్రాయల్స్బౌలర్లు ఆర్చర్2, అంకిత్రాజ్ పుత్ఒకటి, జయదేవ్ ఉనద్కత్ ఒకటి, రాహుల్తేవాతియ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.