Breaking News

‘రాజస్థాన్’ ​టార్గెట్ ​175

రాజస్థాన్​టార్గెట్​175

దుబాయ్: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​కు కొల్​కత్తా నైట్ ​రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ​175 పరుగుల టార్గెట్​ను విధించింది. టాస్ ​గెలిచిన రాజస్థాన్ ​రాయల్స్ ​ఫీల్డింగ్​ను ఎంచుకుంది. ఓపెనర్ ​శుభ్​మన్ ​గిల్​47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్​రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్​), అండ్రు రస్సెస్​24(14 బంతుల్లో మూడు సిక్స్​లు), ఇయాన్ ​మోర్గాన్​30(20 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్స్​లు), పాటికమిన్స్​12, కమలేస్​నగర్ కోటి 8 పరుగుల చొప్పున 174 పరుగులు చేశారు. ఇక రాజస్థాన్​రాయల్స్​బౌలర్లు ఆర్చర్​2, అంకిత్​రాజ్ పుత్​ఒకటి, జయదేవ్​ ఉనద్కత్​ ఒకటి, రాహుల్​తేవాతియ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.