సారథి న్యూస్, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామలింగారెడ్డి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
- August 6, 2020
- Archive
- Top News
- HYDERABAD
- KOPPULA
- RAMALINGAREDDY
- TELANGANA
- తెలంగాణ
- దుబ్బాక
- సోలిపేట రామలింగారెడ్డి
- Comments Off on మంత్రి కొప్పుల నివాళి