Breaking News

భారత్- చైనా సరిహద్దుల్లో

భారత్- చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మరియు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు