సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సోమవారం గ్రామ పాలకవర్గం పరిశీలించింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యుల తో కలసి సోమవారం పకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న, ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, ఎడవెల్లి కరుణశ్రీ, రామడుగు మండల కో ఆప్షన్ రజబ్ అలీ వార్డు మెంబర్లు, కార్యదర్శి బుర్రా ప్రసాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- October 5, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- HYDERABAD
- KARIMNAGAR
- RAMADUGU
- SARPANCH
- TELANAGANA
- కరీంనగర్
- తెలంగాణ
- రామడుగు
- హైదరాబాద్
- Comments Off on ప్రకృతివనం పరిశీలన