![తెల్లతెల్లవారింది..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/WhatsApp-Image-2020-12-27-at-10.08.23-PM.jpeg?fit=1280%2C720&ssl=1)
సారథి న్యూస్, మానవపాడు: తెగ చలి పెడుతోంది. మంచు దుప్పటి పరుచుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చాలా గ్రామాల్లో పొగమంచు ఇలా కమ్మేసింది. తెల్లవారుజామున 6 గంటల నుంచి 8.15 గంటల వరకు సూర్యోదయం కనిపించడం లేదు. గ్రామీణ ప్రకృతి సౌందర్యాన్ని‘సారథి’ జర్నలిస్టు సాధిక్ తన కెమెరాలో ఇలా బంధించారు.