Breaking News

flash news.. 30న టెన్త్​ ఫలితాలు విడుదల

30న టెన్త్​ఫలితాలు విడుదల


సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పదో తరగతి(tenth class) ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్​లోని డాక్టర్​ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
టెన్త్​(ssc) ఫలితాల కోసం
www.bse.telangana.gov.in,

www.bseresults.telangana.gov.in
వెబ్​సైట్​లో సంప్రదించాలని కోరారు.

విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటన