Breaking News

flash..flash.. ఇంటర్​మీడియట్​ ఫలితాలు విడుదల

ప్లాష్.. ప్లాష్.. ఇంటర్​మీడియట్​ఫలితాలు విడుదల

సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్​ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్​లో 63.32 శాతం, సెకండియర్​లో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పాస్‌ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం కింద ఉన్న లింక్​ లో చూసుకోవచ్చు.

www.tsbie.cgg.gov.in