![‘దళితబంధు’ ప్రకటించిన బీజేపీ ఆధిక్యం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/hsb.jpg?fit=1087%2C690&ssl=1)
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రకటించిన శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మెజారిటీ వచ్చింది. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతరావు సొంతూరు సింగాపురంలో లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీజేపీకి ఆధిక్యం వచ్చింది. మొదటి రౌండ్లో పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి, చెల్పూర్, శాలపల్లి, ఇందిరా నగర్, రాజపల్లి, సిరసపల్లి గ్రామాల్లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది.