![తవ్వకాల్లో బయటపడ్డ భారీ శివలింగం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/23HSB01.jpg?fit=720%2C946&ssl=1)
సామాజిక సారథి, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని షోలాపూర్ లోని హరిహరేశ్వర్ ఆలయంలో తవ్వకాల్లో ప్రత్యేకమైన శివలింగం లభ్యమైంది. ఈ లింగం అత్యంత అరుదైన బహుముఖ శివలింగం కనుగొనబడింది. పాణమట్టంమీద ఇతర దేవతలతో పాటు 359 శివుని ముఖాలను కలిగి ఉంది. దాని బరువు 4000కిలోలు ఉండడంతో భక్తులు తండోపతండాలు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ, స్వయంభూవుడిని దర్శించుకుంటున్నారు.